నిలకడగా ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ

రెండో సెషన్ పూర్తయ్యేసరికి టీమ్ ఇండియా స్కోర్ 120/3 గా నమోదైంది. ఈ సెషన్ లో మొత్తం 27.3 ఓవర్ల పాటు ఆట కొనసాగగా భారత్ ఒక వికెట్ నష్టపోయి 51 పరుగులు చేసింది. భోజన విరామం అనంతరం పుజారా ఔటయ్యాడు. అనంతరం కోహ్లీ, అజింక్య రహానే నిలకడగా ఆడుతున్నారు. 55.3 ఓవర్ల వద్ద అంపైర్తు టీ విరామం ప్రకటించారు.

Written By: Velishala Suresh, Updated On : June 19, 2021 8:06 pm
Follow us on

రెండో సెషన్ పూర్తయ్యేసరికి టీమ్ ఇండియా స్కోర్ 120/3 గా నమోదైంది. ఈ సెషన్ లో మొత్తం 27.3 ఓవర్ల పాటు ఆట కొనసాగగా భారత్ ఒక వికెట్ నష్టపోయి 51 పరుగులు చేసింది. భోజన విరామం అనంతరం పుజారా ఔటయ్యాడు. అనంతరం కోహ్లీ, అజింక్య రహానే నిలకడగా ఆడుతున్నారు. 55.3 ఓవర్ల వద్ద అంపైర్తు టీ విరామం ప్రకటించారు.