విశాల్ నిర్మాతగా వస్తున్న ‘చక్ర’ సినిమాకు బ్రేక్ పడింది. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ నిర్మాణ సంస్థ ట్రైడెంట్ ఆర్ట్స్ హైకోర్టులో కేసు వేసింది. విశాల్, డైరెక్ట్టర్ ఎంఎస్ ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాను దీపావళికి ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు. తెలుగు, తమిళంతో పాటు ఐదు భాషల్లో విడుదల కావాల్సి ఉంది. అయితే మద్రాస్ హైకోర్టు విశాల్, డైరెక్టర్ ఆనంద్కు నోటీసులు జారీచేయడంతో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.
Also Read: వైరల్ ఫొటో: ఇలా ఉన్నాడేంటి? మాసిన గడ్డంతో పవర్ స్టార్