https://oktelugu.com/

చిత్తూరులో దారుణం

చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్ గేట్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. 10 మంది పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెన్నై నుంచి భక్తులు తిరుమలకు కాలి నడకన వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన అనంతరం లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.

Written By: , Updated On : July 18, 2021 / 11:37 AM IST
Follow us on

చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్ గేట్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. 10 మంది పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెన్నై నుంచి భక్తులు తిరుమలకు కాలి నడకన వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన అనంతరం లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.