Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ఏపీ వాహనదారులకు అలెర్ట్: రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు

ఏపీ వాహనదారులకు అలెర్ట్: రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు

కేంద్రం ఆమోదించిన కొత్త మోటార్ వాహన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే జేబు ఖాళీ అవ్వక మానదు. భారీ జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ కొత్త చట్టాన్ని అమలు చేయగా.. తాజాగా ఆ జాబితాలోకి ఏపీ చేరింది. ఏపీ ప్రభుత్వం తాజాగా కొత్త మోటార్ చట్టం కింద ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై భారీగా జరిమానాలు పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.బైక్ నుంచి 7 సీట్ల కార్ల వరకు ఒకే విధమైన జరిమానాను విధించడం విశేషం. ఇక ఇతర వాహనాలకు అయితే ఇంకా వాచిపోయేలా భారీ జరిమానాలు విధించేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు గరిష్టంగా రూ.10వేల వరకు జరిమానాను విధించారు.

– వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా – రూ. 40000
– రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000
– వేగంగా బండి నడిపితే – రూ. 1000
– రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే – రూ. 5000
– సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ – రూ. 10000
-పర్మిట్ లేని వాహనాలు వాడితే – రూ. 10000

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version