ఏపీ లో కరోనా విజృంభణ

ఏపీలో గత 24గంటల్లో 75,990కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 7,293కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్టంలో ఒక్క రోజులో 57మంది మృతి చెందినట్లు తెలిపింది. దీనితో ఇప్పటివరకు రాష్టంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,68,751గా నమోదు కాగా, 5,663మరణాలు సంభవించినట్లు తెలిపింది. ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా 55,23,786కరోనా పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. Also Read: బీజేపీ కొత్త కార్యవర్గం: పాత కాపులకు బై.. కొత్త నేతలకు జై

Written By: NARESH, Updated On : September 26, 2020 8:17 pm
Follow us on

ఏపీలో గత 24గంటల్లో 75,990కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 7,293కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్టంలో ఒక్క రోజులో 57మంది మృతి చెందినట్లు తెలిపింది. దీనితో ఇప్పటివరకు రాష్టంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,68,751గా నమోదు కాగా, 5,663మరణాలు సంభవించినట్లు తెలిపింది. ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా 55,23,786కరోనా పరీక్షలు చేసినట్లు వెల్లడించింది.

Also Read: బీజేపీ కొత్త కార్యవర్గం: పాత కాపులకు బై.. కొత్త నేతలకు జై