ఈ నెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 20 నుంచి సమావేశాలు నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రానికి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 2021-22 కు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో బీఏసీ భేటీలో నిర్ణయించనున్నారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగముండగా అనంతరం ప్రసంగానికి ఉభయ సభలు ధన్యవాదాలు తెలపనున్నాయి.

Written By: Suresh, Updated On : May 12, 2021 1:32 pm
Follow us on

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 20 నుంచి సమావేశాలు నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రానికి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 2021-22 కు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో బీఏసీ భేటీలో నిర్ణయించనున్నారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగముండగా అనంతరం ప్రసంగానికి ఉభయ సభలు ధన్యవాదాలు తెలపనున్నాయి.