https://oktelugu.com/

భారత్ కు అండగా అమెరికా కంపెనీలు

కరోనా విలయానికి తల్లడిల్లుతున్న భారతావనికి అండగా నిలిచేందకు యావత్తు ప్రపంచం ముందుకు వస్తోంది. తాజాగా అమెరికాలోని వాణిజ్య వర్గాలు ఏకమయ్యాయి. అగ్రరాజ్యంలో దాదాపు 40 కంపెనీలు ఏకతాటిపైకి వచ్చాయి. ఓ కార్యదళంగా ఏర్పడి భారత్ కు కావాల్సిన సహకారం అందించాలని నిర్ణయించాయి. ఈ క్రతువుును యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, బిజినెస్ రౌండ్ టేబుల్ వంటి వాణిజ్య సంఘాలు స్వయంగా పర్యవేక్షించనున్నాయి.

Written By: , Updated On : April 27, 2021 / 11:49 AM IST
Follow us on

కరోనా విలయానికి తల్లడిల్లుతున్న భారతావనికి అండగా నిలిచేందకు యావత్తు ప్రపంచం ముందుకు వస్తోంది. తాజాగా అమెరికాలోని వాణిజ్య వర్గాలు ఏకమయ్యాయి. అగ్రరాజ్యంలో దాదాపు 40 కంపెనీలు ఏకతాటిపైకి వచ్చాయి. ఓ కార్యదళంగా ఏర్పడి భారత్ కు కావాల్సిన సహకారం అందించాలని నిర్ణయించాయి. ఈ క్రతువుును యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, బిజినెస్ రౌండ్ టేబుల్ వంటి వాణిజ్య సంఘాలు స్వయంగా పర్యవేక్షించనున్నాయి.