The Prime Minister, Shri Narendra Modi addressing at the inauguration and foundation stone laying ceremony of multiple projects in Somnath, Gujarat through video conferencing, in New Delhi on August 20, 2021.
అఫ్గానిస్తాన్ లోని తాజా పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ నెల 26న గురువారం ఈ సమావేవం జరగనుంది. అఫ్గాన్ లోని పరిస్థితులను, భారత్ అనుసరించాల్సిన వైఖరి గురించి చర్చించే అవకాశం ఉంది. అంతకుముందు అఫ్గాన్ పరిణామాలపై రాజకీయ పార్టీలకు వివరించాలని ప్రధాని మోదీ విదేశాంగ శాఖకు సూచించారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి జై శంకర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.