ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు కాలేదు: సబిత

రాష్ట్రంలో విద్యాసంస్థల పున ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. నాంపల్లిలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇంటర్, పాఠశాలల ఆన్ లైన్ క్లాసుల నిర్వహణపై చర్చిస్తున్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు కాలేదని.. వీటి నిర్వహణపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

Written By: Suresh, Updated On : June 9, 2021 6:01 pm
Follow us on

రాష్ట్రంలో విద్యాసంస్థల పున ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. నాంపల్లిలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇంటర్, పాఠశాలల ఆన్ లైన్ క్లాసుల నిర్వహణపై చర్చిస్తున్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు కాలేదని.. వీటి నిర్వహణపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.