Odisha: ఒడిశాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. రాయగడ జిల్లా కంజమజ్హిరా గ్రామంలో ప్రేమ జంట వివాహం చేసుకున్నారు. అయితే వరుసకు ఇద్దరూ బంధువులే అయినప్పటికీ గ్రామ ఆచారం ప్రకారం పెళ్లి జరగలేదని గ్రామ పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎద్దుల్లాగా నాగలికి కట్టి.. కర్రలతో కొడుతూ పొలం దున్నించి వధూ వరులను శిక్షించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఒడిశాలో అమానుష ఘటన..
రాయగడ జిల్లా కంజమజ్హిరా గ్రామంలో వివాహం చేసుకున్న ప్రేమ జంట.
వరుసకు ఇద్దరూ బంధువులే అయినప్పటికీ గ్రామ ఆచారం ప్రకారం పెళ్లి జరగలేదని అభ్యంతరం వ్యక్తం చేసిన గ్రామ పెద్దలు.
ఎద్దుల్లాగా నాగలికి కట్టి.. కర్రలతో కొడుతూ పొలం దున్నించి వధూ వరులను శిక్షించిన… pic.twitter.com/oopD0lzZBh— ChotaNews App (@ChotaNewsApp) July 11, 2025