చార్ ధామ్ యాత్రపై స్టే పొడిగింపు

కోవిడ్ నేపథ్యంలో చార్ ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టేను పొడిగించింది. జూలై 28వ తేదీ వరకు యాత్రను నిలిపివేయానలి తన ఆదేశాల్లో పేర్కొన్నది. స్వల్ప సంఖ్యలో యాత్రికులను అనుమతించాలని ఆ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఇటీవల కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఆ స్టేను మళ్లీ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లైవ్ లో చార్ ధామ్ దర్శనం కల్పించాలని కోర్టు కోరింది.

Written By: Suresh, Updated On : July 9, 2021 2:01 pm
Follow us on

కోవిడ్ నేపథ్యంలో చార్ ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టేను పొడిగించింది. జూలై 28వ తేదీ వరకు యాత్రను నిలిపివేయానలి తన ఆదేశాల్లో పేర్కొన్నది. స్వల్ప సంఖ్యలో యాత్రికులను అనుమతించాలని ఆ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఇటీవల కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఆ స్టేను మళ్లీ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లైవ్ లో చార్ ధామ్ దర్శనం కల్పించాలని కోర్టు కోరింది.