Ek Number News : తెలుగు రాష్ట్రాలే కాదు.. జాతీయం, అంతర్జాతీయ స్థాయిలో ‘ఏక్ నంబర్’ న్యూస్ ను మీ ముందుకు పట్టుకువచ్చాం. ఈరోజు కొందరు నేతలు సరదాగా వ్యవహరిస్తే.. మరికొందరు కామెడీ పండించారు. ఇంకొందరు ఎమోషనల్ గా స్పందించారు. అలాంటి వార్తలన్నీ కలగలిపి ఈరోజు ఓకే తెలుగు మీ ముందుకు తీసుకువస్తోంది మీ ఓకే తెలుగు..
ఈ రోజు నిత్యా మీనన్ టీచర్ లా మారింది విద్యార్థులకు చదువులు చెప్పింది. ఇక ఈ పెళ్లికూతురు చేసిన పనికి విజిల్ వేయాల్సిందే. బెంగళూరులో ట్రాఫిక్ ముచ్చట్లు ఇక్కట్లు ఇందులో చూపిస్తున్నాం. పెళ్లి కూతురు బెంగళూరు ట్రాఫిక్ లో వెళితే కరెక్ట్ టైంకు మండపానికి చేరుకోలేమని భావించి మెట్రో రైలులో ఎక్కి కళ్యాణ మండపానికి చేరుకుంది.
ఓ దొంగను చెట్టుకు కట్టేసి కొట్టారు జనాలు. తాను దొంగను కాదని.. ఏదో బుకాయిస్తే బడితే పూజలు చేశారు. మహబూబాబాద్ జిల్లా ఎల్లంపల్లిలో ఈ దొంగతనం చేశారు. ఉప్మా చేసుకొని మరీ తిని దొంగతనం చేసిన వీడు పారిపోకుండా ఇంట్లో కలియతిరుగుతుంటే పట్టుకున్నారు ప్రజలు. ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాలను పైన వీడియోలో చూడొచ్చు.