ఆంధ్రప్రదేశ్‌North Korea: ఉత్తరకొరియాలో ఏం జరుగుతోంది.? ప్రపంచానికి మరో వినాశనమా?

North Korea: ఉత్తరకొరియాలో ఏం జరుగుతోంది.? ప్రపంచానికి మరో వినాశనమా?

North Korea: కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్నే వణికించింది. కానీ దాని అంతం ఇంతవరకు చూడలేదు. ఎక్కడో ఓ చోట దాని ఆనవాళ్లు బతికే ఉంటున్నాయి. దీంతో ప్రజలు నిత్యం నరక యాతన అనుభవిస్తున్నారు. ఎందరికో దడ పుట్టించిన ఉత్తర కొరియా ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ తో సతమతమవుతోంది. ప్రజానీకం పరేషాన్ అవుతున్నారు. రోజురోజుకు చాపకింద నీరులా వైరస్ విస్తరిస్తూ ప్రజలను వణికిస్తోంది. దీనిపై దేశం అప్రమత్తంగా ఉన్నా వైరస్ మాత్రం భయపెడుతోంది. ఫలితంగా లక్షల మంది తమ బతుకుపై ఆందోళన చెందుతున్నారు.

North Korea
kim jong un

దేశంలో బాధితుల సంఖ్య 8 లక్షలు దాటింది. రాజధాని ప్యోంగ్యాంగ్ నుంచే రోజువారి సంఖ్య పెరుగుతోంది. దాదాపు 3 లక్షల మంది చికిత్సలు తీసుకుంటున్నారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉవ్ పిలుపునివ్వడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. కొవిడ్ నేపథ్యంలో వ్యాక్సిన్లు, యాంటీ వైరల్ ట్రీట్ మెంట్ డ్రగ్స్, వంటివి అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా చాలా మంది వ్యాక్సిన్లు తీసుకోవడం లేదు. దీంతో వైరస్ తీవ్రత ఎక్కువవుతోంది.

Also Read: Tamannaah: ఎయిర్ పోర్ట్ లో తమన్నా ధగధగలు.. కొత్త పోజులు కేక ధగధగలు.. కొత్త పోజులు కేక

ఉత్తర కొరియా పొరుగు దేశాల సాయం చేసేందుకు ముందుకు వచ్చినా వద్దని చెబుతోంది. దీంతో టీకాలు అందుబాటులో లేకపోవడంతో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ఫలితంగా ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారమని సూచిస్తోంది. ఉత్తరకొరియా జీడీపీలో అరవై శాతం మిలిటరీ మీద ఖర్చు చేస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సర్వే ప్రకారం ఉత్తర కొరియా ఏడాదిలో ఒక డాలర్ కూడా ఖర్చు చేయడమే లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమైపోతోంది. కొవిడ్ విషయంలో గత రెండేళ్లుగా బయట దేశాలనుంచి సాయం పొందేందుకు ఇష్టపడటం లేదు. కరోనా భయంతో బయట దేశాల వారిని లోపలికి రానీయకున్నా వేరియంట్ ఎలా వ్యాపించిందో తెలియడం లేదు. దీంతో దేశం పరిస్థితి దయనీయంగా మారుతోంది. దేశంలో 64 వేల మందికి మాత్రమే కొవిడ్ పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది.

North Korea
North Korea

అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, జర్మనీ, బ్రిటన్, చైనా వంటి దేశాలు సైతం కొవిడ్ తో అల్లాడిపోయిన సంగతి తెలిసిందే. కానీ ఉత్తర కొరియా మాత్రం దీనికి మినహాయింపు అని అనుకుంది. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే కొరియా కూడా కరోనా బారిన పడి తీవ్రంగా నష్టపోతోందని తెలుస్తోంది. దీంతో ప్రపంచానికి మరో ఉపద్రవం ముంచుకొచ్చినట్లేనా అనే సందేహాలు వస్తున్నాయి. దీనితో వైరస్ తీవ్రత మరింత పెరిగే అవకావాలు కనిపిస్తున్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కరోనా నిర్మూలనకు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.

Also Read:Congress Party: ఇక ప్రజల వద్దకు కాంగ్రెస్.. ఇప్పటికైనా లేస్తుందా?

Recommended Videos:

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Most Popular

Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Oktelugu Epaper