Homeఅంతర్జాతీయంNZ PM Jacinda Ardern: కరోనా రోగితో శృంగారం కరెక్టేనా?.. విలేకరి ప్రశ్నకు ప్రధాని దీటైన...

NZ PM Jacinda Ardern: కరోనా రోగితో శృంగారం కరెక్టేనా?.. విలేకరి ప్రశ్నకు ప్రధాని దీటైన సమాధానం

NZ PM Jacinda Ardern: Struggles With Tough Question During Press Conference

NZ PM Jacinda Ardern: కరోనా వైరస్ కట్టడిలో న్యూజిలాండ్ విజయం సాధించింది. దేశంలో మహమ్మారిని తుదముట్టించే క్రమంలో పటిష్ట చర్యలు తీసుకుంటోంది. దీంతో దేశం మొత్తం కరోనా రహిత దేశంగా ముందుకు వెళుతోంది. ప్రధానమంత్రి జసిండా ఆర్డర్న్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కరోనా నిర్మూలనలో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ప్రధాని ఓ ఇంటర్వ్యూుకు హాజరవగా ఆమెకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఎవరు ఊహించని ప్రశ్న రావడంతో ఆమె ఆశ్చర్యపోయింది.

ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఆప్లే బ్లూమ్ ఫీల్డ్ తో కలిసి ఇటీవల ఆమె ఓ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఓ మహిళా విలేకరి అడిగిన ప్రశ్నకు అవాక్కయ్యారు. అక్లాండ్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా బాధితుడిని పరామర్శించేందుకు వచ్చిన ఓ మహిళ శృంగారంలో పాల్గొందని వార్తలొచ్చాయి. ఆ ప్రశ్న విన్న వెంటనే ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ ఆమె విలేకరి కూడా ఊహించని సమాధానం చెప్పడంతో ఆమె నోరు మూసుకున్నారు.

కరోనా పరిస్థితుల్లోనే కాదు మామూలు సమయాల్లో కూడా ఇలాంటి పనులు చేయకూడదని సూచించారు. దీంతో ఆమె విస్తుపోయారు. జసిండా జవాబుతో విలేకరి ఆలోచనలో పడిపోయింది. సమయస్ఫూర్తితో సమాధానాలు చెప్పడం అందరికి కుదరదు. దానికి ఎంతో మేథో శక్తి కావాలి. ఆలోచన కూడా ఉండాలి. అప్పుడే ఎదుటివారు వేసే ప్రశ్నలకు సరైన విధంగా సమాధానాలు చెప్పే అవకాశం ఉంటుంది.

త్వరలో మూడో దశ ముప్పు ఉందని హెచ్చరికల నేపథ్యంలో దేశం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచిస్తున్నారు. వేసవి కాలంలోనే కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు. కరోనా ముప్పు పోయే వరకు దాంతో కలిసి సహజీవనం చేయాల్సిందేనని చెబుతున్నారు. విధిగా మాస్కులు ధరించి శానిటైజర్ రాసుకుంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజల అప్రమత్తతే శ్రీరామరక్ష అని చెప్పారు.

కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ల రూపంలో తన తీరు మార్చుకుని మరీ దూసుకుపోతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వైరస్ ధాటికి కుదేలైపోతున్నారు. ఎప్పటికప్పుడు మాస్కులు ధరించాలన్నారు. శానిటైజర్ పూసుకుని కరోనా రక్కసిని అదిమి పెట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేస్తోంది. ఇక్కడ అవలంభించే మార్గాలను అన్ని దేశాలు పాటించేందుకు పోటీ పడుతున్నాయని తెలుస్తోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Jogi Ramesh

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...
Bonda Umamaheswara Rao

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...
Loan Advice

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...
AP Ration Cards

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Oktelugu Epaper