Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » India » An indian army officer and three jawans were killed in the doda encounter

Terrorist Attack: జమ్మూ కశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదుల పంజా.. ఈసారి దారుణం.. నలుగురు భారత సైనికుల వీరమరణం

దోడా జిల్లాలోని దెస్సా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు కశ్మీర్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కశ్మీర్‌ పోలీసులు కలిసి సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపి తప్పించుకునరేందుకు యత్నించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఎదురుపడి కాల్పులుకు తెగబడ్డారు. దీంతో భద్రతాబలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి.

Written By:Ashish D, Updated On : July 16, 2024 / 02:00 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
An Indian Army Officer And Three Jawans Were Killed In The Doda Encounter

Terrorist Attack

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ దొంగదెబ్బ కొట్టారు. దోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఒక ఆర్మీ అధికారితోపాటు నలుగురు జవాన్లు అమరులయ్యారు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఒక పోలీస్‌ గాయపడ్డాడు.

సెర్స్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా…
కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక కశ్మీర్‌లో ఉగ్రదాడులు పెరిగాయి. గత నెలలో బస్సపై దాడిచేశారు. తర్వాత కాల్పులు జరిపారు. తాజాగా సోమవారం(జూలై 15న) రాత్రి సైనికులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు.. పొదల్లో నక్కి సైనికులపై కాల్పులు జరిపారు ఈ దాడిలో ఆర్మీ అధికారి, నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు.

పక్కా సమాచారంతో..
దోడా జిల్లాలోని దెస్సా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు కశ్మీర్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కశ్మీర్‌ పోలీసులు కలిసి సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపి తప్పించుకునరేందుకు యత్నించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఎదురుపడి కాల్పులుకు తెగబడ్డారు. దీంతో భద్రతాబలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఆర్మీ అధికారి, నలుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు పారిపోయారు.

హెలికాప్టర్లతో సెర్చ్‌..
ఈ ఘటన తర్వాత భద్రతా బలగాలు పారిపోయిన ఉగ్రవాదుల కోసం హెలిక్యాప్టర్లతో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఇప్పటికీ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇదిలా ఎండగా వారం క్రితం కథువా జిల్లాలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. పదిమంది బృందం మాచేడీ–కిండ్లీ–మల్హార్‌ రోడ్డు మార్గంలో ట్రక్కులో వెళ్తూ గస్తీ నిర్వహిస్తుండగా ముష్కరులు ఒక్కసారిగా వాహనంపై గ్రెనేడ్‌ విసిరారు. దీంతో ఐదుగురు సైనికులు మృతిచెందారు.

పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ప్రారంభం..
కశ్మీర్‌లో ఉగ్రదాడులు మొదట పూంచ్, రాజౌరి జిల్లాలో మొదట ప్రారంభమయ్యాయి. ఇప్పుడు రాష్ట్రమంతటా విస్తరించాయి. కొన్నేళ్లుగా ఇక్కడ ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలు లేవు. ఇక జమ్ము ప్రాంతంలో 32 నెలల్లో జరిగిన ఉగ్రదాడుల్లో 40 మందికిపైగా సైనికులు మరణించారు.

60 మంది ఉగ్రవాదులు..
జమ్మూ ప్రాంతంలో సుమారు 60 మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా పనిచేస్తున్నట్లు సైనికులు గుర్తించారు. గత నెలలలో భద్రతా అంశాలపై సమీక్ష నిర్వహించన మోదీ ఉగ్ర వాద వ్యతిరేక కార్యకలాపాలు పటిష్టం చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదులు పైచేయి సాధించొద్దని సూచించారు. అయినా.. ఉగ్ర దాడులు కొనసాగుతున్నాయి. దీంతో కశ్మీర్‌ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఈ ఏడాది ఎన్నికలు..
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది చివరన జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఈమేరకు సుప్రీం కోర్టుకు కూడా తెలిపారు. ఈ క్రమంలో అధికారులు ఓటరు జాబితా సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉగ్ర కార్యకలాపాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

Ashish D

Ashish D Author - OkTelugu

Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Read More

Web Title: An indian army officer and three jawans were killed in the doda encounter

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Doda encounter
  • Jammu
  • Jammu and Kashmir
  • kashmir
  • terrorist attack
Follow OkTelugu on WhatsApp

Related News

Pakistan : భారత్‌కు భయపడ్డ సైన్యాధ్యక్షుడికి పదోన్నతి.. పాకిస్థాన్‌లో అంతే మరి!

Pakistan : భారత్‌కు భయపడ్డ సైన్యాధ్యక్షుడికి పదోన్నతి.. పాకిస్థాన్‌లో అంతే మరి!

Alpine Quest App : పహల్గామ్ దాడి: ఉగ్రవాదుల ‘టాప్ సీక్రెట్’ యాప్!

Alpine Quest App : పహల్గామ్ దాడి: ఉగ్రవాదుల ‘టాప్ సీక్రెట్’ యాప్!

Pahalgam Attack: అనేకానేక విష ప్రచారాల మధ్య.. జమ్మూ కాశ్మీర్ కు కావాల్సింది ఇదే!

Pahalgam Attack: అనేకానేక విష ప్రచారాల మధ్య.. జమ్మూ కాశ్మీర్ కు కావాల్సింది ఇదే!

Sai Pallavi : డ్రామాలు ఆడొద్దు అంటూ సాయి పల్లవి కి నెటిజెన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!

Sai Pallavi : డ్రామాలు ఆడొద్దు అంటూ సాయి పల్లవి కి నెటిజెన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!

Jammu And Kashmir: ఇప్పుడే కాదు…25 ఏళ్ల క్రితం జమ్ము కాశ్మీర్ లో ఏం జరిగిందంటే?

Jammu And Kashmir: ఇప్పుడే కాదు…25 ఏళ్ల క్రితం జమ్ము కాశ్మీర్ లో ఏం జరిగిందంటే?

Jammu and Kashmir  : జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు.. పర్యాటక స్వర్గంపై నీడలు

Jammu and Kashmir : జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు.. పర్యాటక స్వర్గంపై నీడలు

Minor Driving e-Challan: ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది డ్రైవర్లు మైనర్లే.. ప్రభుత్వం షాకింగ్ నివేదిక

Minor Driving e-Challan: ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది డ్రైవర్లు మైనర్లే.. ప్రభుత్వం షాకింగ్ నివేదిక

Pakistan Army : కుక్క తోక మాదిరి పాకిస్తాన్ బుద్ధి.. తగిన శాస్తి చేసిన భారత్.. ఇంతకూ ఏమైందంటే ?

Pakistan Army : కుక్క తోక మాదిరి పాకిస్తాన్ బుద్ధి.. తగిన శాస్తి చేసిన భారత్.. ఇంతకూ ఏమైందంటే ?

Ranji Trophy: రంజీట్రోఫీ – 2024–25: ముంబైకి షాక్‌.. ఈజీగా ఓడించిన జమ్మూ కశ్మీర్‌..!

Ranji Trophy: రంజీట్రోఫీ – 2024–25: ముంబైకి షాక్‌.. ఈజీగా ఓడించిన జమ్మూ కశ్మీర్‌..!

ఫొటో గేలరీ

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.