Mahesh-Rajamouli movie
SSMB29: రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘SSMB29’. ఈ సినిమా ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్లో సాగనుంది. ఇది మహేశ్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్గా చెప్పుకోవచ్చు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తన తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించారు. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సగటు ప్రేక్షకుడి ఊహకు అందని ట్విస్టులు, మలుపులు, అడ్వంచర్ ఎలిమెంట్స్ మరింత అలరించనున్నాయి. ఈ చిత్రంపై అంచనాలు ఎంతో భారీగా పెరిగిపోయాయి. .
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ SSMB29 ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే ఇప్పటికే దాదాపు రూ. 2000 కోట్ల చిత్రంగా రూపుదిద్దుకున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ సినిమాలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఆమె హీరోయిన్గా నటిస్తుందనే వార్తలు వినబడినప్పటికీ, ఈ విషయం మీద అధికారికంగా మూవీ టీమ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందని ఫిలింనగర్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. ఎప్పటిలాగే ఆయన ఈ చిత్రానికి భారీ స్థాయిలో కథను సిద్ధం చేసినట్లు వివిధ ఇంటర్వ్యూలలో వెల్లడించారు. దీనితో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ పూర్తి స్థాయిలో అడ్వంచర్ జోనర్లో సాగుతుందని, ఊహకు అందని ట్విస్టులు, మలుపులు ఉంటాయన్నారు. “ఇది ఇండియాలో ఇలాంటి కథతో వచ్చిన మొట్టమొదటి సినిమా” అని ఆయన అన్నారు. మహేష్ బాబు కెరీర్లో ఇలాంటి చిత్రం ఇదే మొదటిదని చెప్పారు. చిత్ర కథను రచించడానికి చాలా కసరత్తు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఈ సినిమా ‘దుర్గా ఆర్ట్స్’ బ్యానర్పై కేఎల్ నారాయణ దర్శకత్వంలో రూపొందుతోందని తెలుస్తోంది. ‘తుఫాన్’ తర్వాత ప్రియాంక చోప్రా తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్లో నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు ప్రియాంక చోప్రా ఏకంగా రూ. 30 కోట్లు రెమ్యూనరెన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో SSMB29 సినిమాపై ఉన్న అంచనాలు, ఆసక్తి మరింతగా పెరుగుతున్నాయి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Mahesh rajamoulis film will be in the global action adventure genre
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com