spot_img
Homeఎంటర్టైన్మెంట్Allu sirish: సోషల్​ మీడియాకు గుడ్​బై చెప్పిన అల్లు శిరీష్.. కారణం ఇదే!

Allu sirish: సోషల్​ మీడియాకు గుడ్​బై చెప్పిన అల్లు శిరీష్.. కారణం ఇదే!

Allu sirish: అల్లు కుటుంబం నుంచి వచ్చి.. తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోల్లో ఒకరు అల్లు శిరీష్​. అయితే, తాజాగా, ఈ హీరో అభిమానులకు షాకింగ్​ న్యూస్​ ప్రకటించారు. సోషల్​ మీడియాకు గుడ్​బై చెప్పబోతున్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో శిరీష్​ పెద్దగా సోషల్​ మీడియాలో యాక్టీవ్​గా కనిపించడంలేదు. అయితే, తాడాగా, లైన్​లోకి వచ్చి సామాజిక మాద్యమాలకు గుడ్​బై చెబుతున్నట్లు తెలిపారు. ఇది తనకు చాలా స్పెషల్​డేగా వర్ణిస్తూ లాస్ట్ ట్వీట్​ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్​ వైరల్​గా మారింది.

allu-shirish-said-good-bye-to-his-twitter-account-you-know-the-reason

ట్వీట్​లో ఈ ఏడాది నవంబరు 11వ తేదీ నాకు చాలా స్పెషల్​. వృత్తి పరంగా నా జీవితంలో మర్చిపోలేని రోజు. త్వరలోనే విషయం ఏంటనేది క్లారిటీ ఇస్తా. అప్పటి వరకు కొన్ని కారణాల వల్ల సోషల్​ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నా అంటూ  పోస్ట్ చేశారు. ఈ ట్వీట్​ చూసిన అభిమానులు పెళ్లి ఏమైనా కుదిరిందా అని అడిగారు. అందుకు సమాధానంగా.. నేను వృత్తిపరంగా స్పెషల్​ డే అన్నాను. అంటూ రిప్లై ఇచ్చారు శిరీష్​. మరో నెటిజన్​ ఒకరు హాలీవుడ్​ ఏమైనా వెళ్తున్నారా అని అడగ్గా.. అలాంటి ఆశలేమీ లేవు.. కొత్త సినిమా కుదిరింది.. కథ కూడా బాగా నచ్చింది. నా కెరీర్​లో బెస్ట్​ స్క్రిప్ట్​ అవుతుందనిపిస్తోంది. అంటూ మిస్టరీని రివీల్ చేశారు.  ప్రస్తుతం అల్లు శిరీష్​ ప్రేమ కాదంట అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సిక్స్​ ప్యాక్​ పెంచేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు అల్లు శిరీష్​.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper