Homeఎంటర్టైన్మెంట్ప్ర‌కాష్ రాజ్ కు డెత్ వార్నింగ్!

ప్ర‌కాష్ రాజ్ కు డెత్ వార్నింగ్!

 

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు మరో 13 మందిని హతమారుస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఓ లేఖను విడుదల చేశారు. కన్నడంలో ఉన్న ఆ లేఖ.. ధర్మానికి, దేశానికి ద్రోహం చేస్తున్న వారిని హతమార్చేందుకు ఈ నెల 29న ముహూర్తంగా నిర్ణయించామని.. అందరూ తమ అంతిమ ప్రయాణానికి సిద్ధం కావాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు నిజగుణానంద స్వామి మఠానికి ఈ లేఖ వచ్చింది. అయితే ఆశ్రమ నిర్వాహకులు ఆ లేఖను జిల్లా ఎస్పీకి అందించారు.

 

పవన్ కళ్యాణ్ పారితోషికం తగ్గించుకున్నాడు.. ఎందుకో తెలుసా..!

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular