గుండెపోటుతో ప్రముఖ టీవీ నటి మృతి

బాలీవుడ్‌ టీడీ నటి జరీనా రోషన్‌ఖాన్‌ గుండెపోటుతో మరణించారు. ఆమె మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. జరీనా రోషన్‌ఖాన్‌ ‘కుంకుమ్‌ భాగ్య’ సీరియల్‌తో పాటు ఇతర టీవీ షోల్లో పాల్గొంది. ముఖ్యంగా ‘యే రిష్టాక్యారెహ్లతా హై’ ప్రముఖమైనంది అటు సిరియల్స్‌తో పాటు కొన్ని సినిమాల్లోనూ నటించింది. ఆమె మృతికి బాలీవుడ్‌ సినీ ప్రముఖులు, టీవీ ఆర్టిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా ఈఏడాది సినీ పరిశ్రమలో అత్యధిక మరణాలు జరుగుతండడం తీవ్రంగా కలిచివేస్తోంది.

Written By: Suresh, Updated On : October 19, 2020 2:26 pm
Follow us on

బాలీవుడ్‌ టీడీ నటి జరీనా రోషన్‌ఖాన్‌ గుండెపోటుతో మరణించారు. ఆమె మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. జరీనా రోషన్‌ఖాన్‌ ‘కుంకుమ్‌ భాగ్య’ సీరియల్‌తో పాటు ఇతర టీవీ షోల్లో పాల్గొంది. ముఖ్యంగా ‘యే రిష్టాక్యారెహ్లతా హై’ ప్రముఖమైనంది అటు సిరియల్స్‌తో పాటు కొన్ని సినిమాల్లోనూ నటించింది. ఆమె మృతికి బాలీవుడ్‌ సినీ ప్రముఖులు, టీవీ ఆర్టిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా ఈఏడాది సినీ పరిశ్రమలో అత్యధిక మరణాలు జరుగుతండడం తీవ్రంగా కలిచివేస్తోంది.