https://oktelugu.com/

నాన్న పాటలు గుర్తుండిపోతాయి: ఎంజీఎం ఆసుపత్రి ఎదుట ఎస్పీ చరణ్‌

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించిన తరువాత ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ మీడియాతో మాట్లాడారు. దేశ చిత్ర పరిశ్రమకు తన పాటల ద్వారా ఎన్నో సేవలు చేసిన నాన్న గారు మధ్యాహ్నం 1:04 గంటలకు చనిపోయారన్నారు. ఆయనకు సేవలందించిన ఆసుపత్రి సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు అని తెలిపారు. నాన్న ఎప్పుడూ తెలుగు ప్రజలతోనే ఉంటారని, ఆయన పాడిన పాటలు గుర్తుండిపోయాని చెప్పారు. Also Read: బాలు కెరీర్‌లో అరుదైన ఫొటో..

Written By: , Updated On : September 25, 2020 / 02:19 PM IST
sp charan

sp charan

Follow us on

sp charan

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించిన తరువాత ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ మీడియాతో మాట్లాడారు. దేశ చిత్ర పరిశ్రమకు తన పాటల ద్వారా ఎన్నో సేవలు చేసిన నాన్న గారు మధ్యాహ్నం 1:04 గంటలకు చనిపోయారన్నారు. ఆయనకు సేవలందించిన ఆసుపత్రి సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు అని తెలిపారు. నాన్న ఎప్పుడూ తెలుగు ప్రజలతోనే ఉంటారని, ఆయన పాడిన పాటలు గుర్తుండిపోయాని చెప్పారు.

Also Read: బాలు కెరీర్‌లో అరుదైన ఫొటో..