Homeబిజినెస్మహిళల ఖాతాల్లోకి రూ.5 వేలు వేస్తున్న మోదీ.. ఎందుకంటే..?

మహిళల ఖాతాల్లోకి రూ.5 వేలు వేస్తున్న మోదీ.. ఎందుకంటే..?

ప్రధాని నరేంద్రమోదీ మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. మహిళల ఖాతాల్లోకి రూ.5 వేలు నగదు జమ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన స్కీమ్ కూడా ఒకటి. మహిళలు ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు రూ.5 వేలు పెన్షన్ ను పొందవచ్చు. కేంద్రం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నగదును జమ చేస్తోంది.

కేంద్రం అందిస్తున్న ఈ నగదు ఒకేసారి ఖాతాల్లో జమ కాదు. కేంద్రం విడతల వారీగా ఈ నగదును ఖాతాల్లోకి జమ చేస్తుంది. అయితే ప్రెగ్నెంట్ మహిళలు ఈ స్కీమ్ కు అర్హులు కానీ 19 సంవత్సరాల కంటే ముందే ప్రెగ్నెంట్ అయితే మాత్రం ఈ స్కీమ్ కు మహిళలు అర్హత పొందలేరు. ఈ స్కీమ్ లో తొలి విడత కింద 1,000 రూపాయలు మహిళల ఖాతాల్లో జమవుతాయి. తర్వాత మరో రూ.2 వేలు, చివరి విడతలో మరో రూ.2 వేలు జమవుతాయి.

ఈ విధంగా మొత్తం 5వేల రూపాయలు కేంద్రం మహిళల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందలేరు. www.pmmvy-cas.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ లో రిజిష్టర్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో నేరుగా ఈ స్కీమ్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ బెనిఫీషియరీ లాగిన్ ను క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొని లాగిన్ కావాల్సి ఉంటుంది.

మహిళలు సమీపంలోని ఆశావర్కర్ ను సంప్రదించి కూడా ఈ స్కీమ్ లో సులభంగా జాయిన్ కావచ్చు. ప్రెగ్నెంట్ అయిన మహిళలకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version