spot_img
Homeబిజినెస్Honor 500 Pro: Honor నుంచి అద్భుతమైన ఫోన్.. ధర తెలిస్తే వెంటనే కొనాలంటారు..

Honor 500 Pro: Honor నుంచి అద్భుతమైన ఫోన్.. ధర తెలిస్తే వెంటనే కొనాలంటారు..

Honor 500 Pro: మొబైల్ రంగంలో బలమైన డివైస్ గా Honor కంపెనీకి చెందినవి చెప్పుకుంటారు. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. 2025 నవంబర్ చివరిలో చైనాలో ప్రవేశపెట్టిన హానర్ గురించి ఇప్పుడు ఆసక్తిగా చర్చ సాగుతోంది. ఇందులో శక్తివంతమైన హార్డ్వేర్ తో పాటు.. డిజైన్, డిస్ప్లేలో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దీన్ని చూడగానే వెంటనే కొనేయాలనిపించేలా ఉంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోరుకునే వారికి అద్భుతమైన కెమెరాను అందించే ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Honor కంపెనీ నుంచి లేటెస్ట్గా 500 ప్రో 5G లాంచ్ అయింది. ఈ మొబైల్లో స్టైలిష్ డిజైన్తో కలిగి ఉంది. 7.8 ఎంఎం సన్నని బాడీతో ఉన్న వంపులు తిరిగిన అంచులు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ మొబైల్ బరువు 201 గ్రాములు. దీంతో చేతిలో పట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే ఈ మొబైల్ డిస్ప్లే వేరే లెవెల్ అని అనుకోవచ్చు. ఇందులో పంపు తిరిగిన AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది వినియోగదారులకు కావాల్సిన వీడియోలను చూసేందుకు అనుగుణంగా ఉంటుంది. అలాగే గేమింగ్ కోరుకునే వారికి కూడా ఆకర్షణగా ఉండనుంది. ఇందులో HDR మద్దతుతో వీడియోలు చూడడంతో కాంట్రాస్ట్ ను పెంచుతుంది. అలాగే పిడబ్ల్యూఎం వంటి కంటిరక్షణ చర్యలు కూడా ఉంటాయి.

ఈ మొబైల్లో బలమైన బ్యాటరీని చేర్చారు. ఇందులో 8000 mAh బ్యాటరీ ఉండనుంది. ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీ కావడంతో ఫాస్టెస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేయనుంది. అలాగే తక్కువ సమయంలోనే తొందరగా చార్జింగ్ కావడానికి సౌకర్యంగా ఉంటుంది. డౌన్ టైం కూడా తక్కువగా ఉండడంతో రోజువారి వినియోగదారులకు సపోర్టు ఇస్తుంది. బిజీగా ఉండేవారు తొందరగా చార్జింగ్ చేసుకోవడానికి ఇందులో ఉండే బ్యాటరీ పనిచేయనుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించే వారికి చార్జింగ్ సపోర్ట్ చేయనుంది.

ప్రస్తుత కాలంలో చాలామంది కెమెరా గురించి ప్రత్యేకంగా ఆరాధిస్తున్నారు. ఈ కొత్త హానర్ మొబైల్ లో 200 MP మెయిన్ కెమెరాను అమర్చారు. ఇది తక్కువ కాంతిలో కూడా కావలసిన ఫోటోలను అందిస్తుంది. అలాగే టెలిఫోటో లెన్స్ ఆప్టికల్ జూమ్ తో ఫోటోలు ఎలా కావాలనుకుంటే అలా తీసుకునే విధంగా కెమెరాను సెట్ చేశారు. అల్ట్రా వైడ్ కెమెరా కూడా అనుగుణంగా ఉండడంతో ఏఐ తరహాలో ఫోటోలను తీసుకోవచ్చు. ఫోర్ కె వీడియోకు కూడా అనుమతి ఉండడంతో నాణ్యమైన వీడియోలను తీసుకోవచ్చు. ఈ మొబైల్లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉండడంతో దీని పనితీరు మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. మల్టీ టాస్కింగ్ తో పాటు హెవీ గేమింగ్ ఆడుకునే వారికి ఇది ఫుల్ సపోర్ట్ ఇవ్వనుంది. అలాగే సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి కూడా ఫాస్టెస్ట్ గా మూవ్ అవుతుంది. ఇక ఇందులో 16 జిబి రామ్ ఉండడంతో మరింత స్పీడ్ గా వర్క్ చేసుకోవచ్చు. దీనిని మార్కెట్లో రూ.12,990 తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper