రైతులకు తీపికబురు.. నెలకు సులువుగా రూ.3,000 పెన్షన్ పొందే ఛాన్స్?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో కొత్త పథకాలను అమలులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్ ద్వారా సులభంగా నెలకు 3,000 రూపాయల వరకు పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రైతులు ప్రతి నెలా కొంతమొత్తం డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా ఈ స్కీమ్ కు అర్హత […]

Written By: Kusuma Aggunna, Updated On : November 15, 2021 9:44 am
Follow us on

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో కొత్త పథకాలను అమలులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్ ద్వారా సులభంగా నెలకు 3,000 రూపాయల వరకు పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రైతులు ప్రతి నెలా కొంతమొత్తం డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా ఈ స్కీమ్ కు అర్హత పొందవచ్చు.

18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా సులభంగా ఈ స్కీమ్ లో చేరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన వెబ్ సైట్ కు వెళ్లి దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ స్కీమ్ కు అర్హత పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొబైల్ నంబర్, వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి ఈ స్కీమ్ లో చేరవచ్చు.

మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరాలని భావిస్తారో వాళ్లు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించవచ్చు. ఈ విధంగా చెల్లించడం ద్వారా 60 సంవత్సరాల తర్వాత ఏకంగా నెలకు 3,000 రూపాయల వరకు పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఎంతగానో మేలు జరగనుంది.

నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. నిరుద్యోగులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.