కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో కొత్త పథకాలను అమలులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్ ద్వారా సులభంగా నెలకు 3,000 రూపాయల వరకు పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రైతులు ప్రతి నెలా కొంతమొత్తం డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా ఈ స్కీమ్ కు అర్హత పొందవచ్చు.
18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా సులభంగా ఈ స్కీమ్ లో చేరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన వెబ్ సైట్ కు వెళ్లి దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ స్కీమ్ కు అర్హత పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొబైల్ నంబర్, వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి ఈ స్కీమ్ లో చేరవచ్చు.
మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరాలని భావిస్తారో వాళ్లు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించవచ్చు. ఈ విధంగా చెల్లించడం ద్వారా 60 సంవత్సరాల తర్వాత ఏకంగా నెలకు 3,000 రూపాయల వరకు పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఎంతగానో మేలు జరగనుంది.
నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. నిరుద్యోగులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.