వరధ ఉధృతికి తండ్రీ కూతురు గల్లంతు..
చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నారు. పెనుమూరు మండలం కొండయ్యగారి పల్లెలో నలుగురితో ప్రయాణిస్తున్న కారు కొండయ్యగారి వంకలో కొట్టుకుపోయింది. వీరిలో డ్రైవర్, ఓ మహిళ సురక్షితంగా బయటపడగా తండ్రి, కూతళ్ల కోసం గాలిస్తున్నారు. చిత్తూరుకు చెందిన వీరు ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా అర్ధరాత్రి వాగు దాటేందుకు ప్రయత్నించారు. అయితే భారీ వర్షాలకు వరద ఉధృతి ఎక్కువ కావడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Written By:
, Updated On : October 23, 2020 / 10:25 AM IST

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నారు. పెనుమూరు మండలం కొండయ్యగారి పల్లెలో నలుగురితో ప్రయాణిస్తున్న కారు కొండయ్యగారి వంకలో కొట్టుకుపోయింది. వీరిలో డ్రైవర్, ఓ మహిళ సురక్షితంగా బయటపడగా తండ్రి, కూతళ్ల కోసం గాలిస్తున్నారు. చిత్తూరుకు చెందిన వీరు ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా అర్ధరాత్రి వాగు దాటేందుకు ప్రయత్నించారు. అయితే భారీ వర్షాలకు వరద ఉధృతి ఎక్కువ కావడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.