Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్దివ్యది ఆత్మహత్య కాదు.. హత్యే..! ఫొరెన్సిక్‌ నివేదిక

దివ్యది ఆత్మహత్య కాదు.. హత్యే..! ఫొరెన్సిక్‌ నివేదిక

విజయవాడలో దివ్య హత్య సంఘటనలో వైద్యాధికారులు క్లీయరెన్స్‌ ఇచ్చారు. ఈ సంఘటనలో దివ్వను నాగేంద్రబాబే హత్య చేసి ఉంటారని, దివ్య శరీరంపై బలంగా గాయాలున్నాయన్నారు. తానంతట తాను ఆత్మహత్య చేసుకునే విధంగా గాయాలు లేవని, ఇతర వ్యక్తి తనపై దాడి చేసినట్లుగానే లోతేగా గాయాలున్నాయని ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడైంది. ఈ హత్య జరిగిన తరువాత నాగేంద్రబాబు తామిద్దరం ఆత్మహత్య చేసుకున్నామని, ఎవరి గొంతు వారే కోసుకున్నామని పోలీసులకు చెప్పాడు. అయితే దివ్య తల్లిదండ్రులు అతను చెప్పేదంతా అబద్ధమని వాధించడంతో పోలీసులు ఫోరెన్సిక్‌ ఫరీక్షను కోరారు. ఈ నివేదికను కోర్టులో దాఖలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version