spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Thalliki Vandanam Scheme 2025: ఈ పని చేయకపోతే తల్లికి వందనం రూ.15 వేలు రావు.....

Thalliki Vandanam Scheme 2025: ఈ పని చేయకపోతే తల్లికి వందనం రూ.15 వేలు రావు.. మీరు చేశారో లేదో చెక్ చేసుకోండి..

Thalliki Vandanam Scheme 2025: ఈ క్రమంలో అధికారులు లబ్ధిదారులందరూ మీ ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవాలి అంటూ సూచిస్తున్నారు. అలాగే ఎన్పీసీఐ లింకేజ్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. లబ్ధిదారులు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మీకు సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ సంప్రదించాలి అంటూ అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతుంది. ఇప్పటికే ఈ పథకాల కోసం లబ్ధిదారులందరూ కూడా తమ ఆధార్ కార్డును బ్యాంకు ఖాజాతో అనుసంధానం చేసుకోవాలి అంటూ అధికారులు సూచించడం జరిగింది. ఈ పథకాల కింద నగదు బదిలీ కోసం ప్రతి ఒక్కరూ ఆధార్ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవడం తప్పనిసరిగా ప్రభుత్వం సూచించింది. అలాగే అధికారులు లబ్ధిదారులందరూ ఎన్పీసీఐ లింకేజీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి అంటూ తెలిపారు. తల్లికి వందనం పథకానికి అర్హులైన వాళ్ళందరూ తమ తమ బ్యాంకు ఖాతాలకు ఆధారం లింక్ చేసుకోవాలి. అలాగే రైతులందరూ అన్నదాత సుఖీభవ పథకానికి ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు అనుసంధానం తప్పకుండా చేసుకోవాలి.

వెబ్ ల్యాండ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలి అంటూ అధికారులు చెప్తున్నారు. న్యాయపరంగా రైతు వాస్తవ లబ్ధిదారుడిగా ఉండాలి అంటూ ఆదేశించారు. పట్టాదారు పాసు పుస్తకం ఉండి కూడా వెబ్ ల్యాండ్ లో పేరు లేని వారు వెంటనే నమోదు చేసుకోవాలి అంటూ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార అనుసంధానం చాలా అవసరం. ఈ పథకాల కింద నగదు బదిలీ కోసం ఆధారం బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయడం తప్పనిసరి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనము మరియు అన్నదాత సుఖీభవము వంటి పథకాల కింద అర్హులైన వాళ్లందరికీ వారి బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులను జమ చేస్తారు. ఈ క్రమంలో లబ్ధిదారులందరూ ఎన్పీసీఐ మేపర్ లో బ్యాంకు ఖాతాను ఆధార్కు మ్యాపింగ్ తప్పనిసరిగా చేయాలి. లబ్ధిదారులందరికీ ఈ ప్రక్రియను సులభంగా చేయడానికి పోస్ట్ ఆఫీస్ తో పాటు సచివాలయ యంత్రాంగం మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చేనెల జూన్ 5వ తేదీలోగా లబ్ధిదారులందరికీ ఆధార్ సీడింగ్ తో పాటు ఎంపీసీఐ లింకేజ్ పూర్తి చేస్తారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version