Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » World » Riots in bangladesh will there be a severe impact on indian companies

Indian companies : బంగ్లాదేశ్ లో అల్లర్లు తీవ్రరూపం.. భారత కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనుందా?

బంగ్లాదేశ్ లో తీవ్రరూపం దాల్చిన అల్లర్ల ప్రభావం భారత కంపెనీలపై కూడా పడుతున్నది. ఇప్పటికే బంగ్లాదేశ్ ల్ ఎల్ఐసీ కార్యాలయాన్ని మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇక మరికొన్ని కంపెనీలు అదే బాట పడుతున్నాయి. ఇందులో ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి.

Written By:NARESH ENNAM, Updated On : August 6, 2024 / 08:29 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Riots In Bangladesh Will There Be A Severe Impact On Indian Companies

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Indian companies : బంగ్లాదేశ్ లో ఉద్యోగాల కల్పనలో రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన హింప తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. దేశం వదిలి భారత్ మీదుగా లండన్ వెళ్లిపోయారు. ఇక సైన్యం దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతున్నది. దీంతో భారత కంపెనీలపై దీని ప్రభావం పడింది. మారికో, ఇమామీ, డాబర్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, టాటా మోటర్స్, హీరో మోటర్ కార్ప్ లపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. మరికొన్ని కంపెనీలపై కూడా దీని ప్రభావం ఉంది. బంగ్లాదేశ్ లో ప్రధాని షేక్ హసీనా రాజీనామా తర్వాత కూడా పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఆందోళనకారులు తమ డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని, రిజర్వేషన్లు ఎత్తివేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే పెద్దఎత్తున సైన్యాన్ని మోహరించారు. అల్లర్ల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన మాజీ ప్రధాని షేక్ హసీనా ఇప్పటికే లండన్ చేరుకున్నట్లు సమాచారం అందుతున్నది. దేశంలో ఇప్పటికే అల్లర్ల కారణంగా వందలాది మంది మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. ఇక ఈ నైపథ్యంలో సైనికాధ్యక్షుడి నేతృత్వంలో తాత్కాలికంగా ఏర్పడిన ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. దీంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. విద్యాసంస్థలు తెరుచుకోలేదు. దీంతో ఈ ప్రభావం భారత్ కంపెనీలపై పడింది. అయితే బంగ్లాదేశ్ లోని తమ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఎల్ ఐసీ ప్రకటించింది. ఈ నెల 7 వరకు కర్ఫ్యూ నేపథ్యంలో తమ కార్యాలయాన్ని తెరవబోమని, వినియోగదారులకు సంస్థ ప్రకటన విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న సామాజిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక మరికొన్ని కంపెనీల ప్రాంఛైజీలు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా ఫార్మా రంగంపై కూడా ఈ అల్లర్ల ప్రభావం కనిపిస్తున్నది. బంగ్లాదేశ్ లో పెట్టుబడులు పెట్టిన భారత కంపెనీల్లో ప్రస్తుతం ఆందోళన నెలకొంది. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగితే కొంత ఇబ్బందులు తప్పవని కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్నాయి.

వస్ర్తరంగానికి మాత్రం పెరిగిన ఆర్డర్స్
బంగ్లాదేశ్ లో అనిశ్చితి కారణంగా భారత టెక్స్ టైల్ రంగానికి ఆర్డర్స్ పెరిగినట్లు కనిపిస్తున్నది. ఇది గతంలో కంటే పదిశాతం పెరిగిందని తెలుస్తున్నది. ఇక అమెరికా, యూరప్ లలోని ప్రధాన బ్రాండ్లు ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయి. ఇది భారతీయ వస్ర్త పరిశ్రమకు ఎంతో మేలు చేస్తుంది. అయితే బంగ్లాలో అల్లర్లపై కేంద్రం సునీశితంగా పరిశీలిస్తున్నది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ తన మంత్రివర్గ సహచరులతో పాటు ప్రధాన భద్రతాధికారులతో సమావేశమయ్యారు.

ఎప్పటికప్పుడు బంగ్లాలో పరిస్థితులను ఆరా తీస్తున్నారు. బంగ్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ బలగాలను సన్నద్ధం చేసి ఉంచారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొందని బీఎస్ఎఫ్ తో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సన్నద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇదే క్రమంలో షేక్ హసీనాను భారత్ నుంచి లండన్ కు సురక్షితంగా పంపించడంలో భారత ప్రభుత్వం సహకరించినట్లుగా తెలుస్తున్నది.

 

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OkTelugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

Read More

Web Title: Riots in bangladesh will there be a severe impact on indian companies

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Bangladesh
  • Hero Motor Corp
  • Indian companies
  • Indian Textile
  • Prime Minister Sheikh Hasina's resignation
Follow OkTelugu on WhatsApp

Related News

Operation Sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. రాఖైన్‌లో అమెరికా వ్యూహం, భారత్‌పై ప్రభావం

Operation Sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. రాఖైన్‌లో అమెరికా వ్యూహం, భారత్‌పై ప్రభావం

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో తిరుగుబాటు..  యూనస్‌కు తిప్పలు తప్పవా?

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో తిరుగుబాటు.. యూనస్‌కు తిప్పలు తప్పవా?

Maruti : ప్రతి విషయంలోనూ సూపర్..  ఈ కారు అందుకే మనోళ్ల ఫస్ట్ ఛాయిస్

Maruti : ప్రతి విషయంలోనూ సూపర్.. ఈ కారు అందుకే మనోళ్ల ఫస్ట్ ఛాయిస్

Car Sales : ‘ఆడి’ని వెనక్కి నెట్టిన ల్యాండ్ రోవర్.. అమ్మకాల్లో రికార్డ్

Car Sales : ‘ఆడి’ని వెనక్కి నెట్టిన ల్యాండ్ రోవర్.. అమ్మకాల్లో రికార్డ్

India Vs Bangladesh: మాతోనే గేమ్స్ నా? బంగ్లాదేశ్‌ ను చావుదెబ్బ తీసిన భారత్‌..

India Vs Bangladesh: మాతోనే గేమ్స్ నా? బంగ్లాదేశ్‌ ను చావుదెబ్బ తీసిన భారత్‌..

Tata Motors : పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ.. ఏ కారు కొన్నా రూ.1.35 లక్షల డిస్కౌంట్

Tata Motors : పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ.. ఏ కారు కొన్నా రూ.1.35 లక్షల డిస్కౌంట్

TATA: పెట్రోల్ ఖర్చులకు టాటా చెప్పేయండి..ఇప్పుడు కొంటే రూ.70వేల తగ్గింపు

TATA: పెట్రోల్ ఖర్చులకు టాటా చెప్పేయండి..ఇప్పుడు కొంటే రూ.70వేల తగ్గింపు

Tata Punch : దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుపై ఊహించని డిస్కౌంట్

Tata Punch : దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుపై ఊహించని డిస్కౌంట్

Tata Motors : పెట్రోల్ ఖర్చులకు చెక్ పెట్టండి! టాటా టియాగో ఈవీపై బంపర్ ఆఫర్!

Tata Motors : పెట్రోల్ ఖర్చులకు చెక్ పెట్టండి! టాటా టియాగో ఈవీపై బంపర్ ఆఫర్!

ఫొటో గేలరీ

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.