Homeట్రెండింగ్ న్యూస్Veera Brahman Garu: వీరబ్రహ్మంగారు ఏం చెప్పారో తెలుసా?

Veera Brahman Garu: వీరబ్రహ్మంగారు ఏం చెప్పారో తెలుసా?

Veera Brahmam Garu
Veera Brahmam Garu

Veera Brahman Garu: పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి క్రీ.శ. 1608లో భవిష్యత్ గురించి కాలజ్ణానం రాశారు. రాబోయే కాలాన్ని ముందే గ్రహించి ఆయన రాసిన చాలా విషయాలు ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. ఆయన సూచించిన ఎన్నో విషయాలు మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. బ్రహ్మంగారు గొప్ప తత్వవేత్త. కాలజ్ణాని. అందుకే ఆయన భవిష్యత్ గురించి అంత వివరంగా పేర్కొన్నారు. పరబ్రహ్మాన్ని చేరుకునేందుకు ధ్యానం ఒకటే మోక్షమార్గమని చెప్పాడు. కాబోయే కాలంలో జరగబోయే విషయాలను చెప్పడం గమనార్హం.

Also Read: Pakistan: తారాస్థాయికి ఆర్థిక సంక్షోభం: పాక్ లో  10 గ్రాముల బంగారం ధర ఎంతంటే?

Veera Brahmam Garu
Veera Brahmam Garu

బ్రహ్మంగారు అచ్చమ్మ ఇంటిలో గోవులు కాయడానికి ఒప్పుకుంటాడు. ప్రతి రోజు గోవులను అడవికి తీసుకుపోయి ఒక చోట వాటిని ఉంచి గుట్ట దొనలో కాలజ్ణానం గురించి వివరాలు రాయడం మొదలు పెడతాడు. బ్రహ్మంగారు కాలజ్ణానాన్ని ఒక రోజులో రాయలేదు. రకరకాల సందర్భాల్లో రాస్తూ పోయారు. ఆయన రాసిన చాలా విషయాలు మనకు ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. బ్రహ్మంగారు రాసిన కాలజ్ణానాన్ని ఒక చోట పాతిపెట్టారు. అలా ఎందుకు చేశారనేది ఇప్పటికి కూడా తెలియలేదు.

ప్రస్తుతం ఆయన చెప్పిన ఎన్నో విషయాలు మనకు తెలిశాయి. కాశీలోని దేవాలయం నలబై రోజులు మూత పడుతుందని చెప్పారు. 1910 నుంచి 12 మధ్యలో గంగానదికి వరదలు రావడంతో అక్కడ కలరా వ్యాపించి దేవాలయ దర్శనానికి ఎవరు రాలేదు. రాచరికాలు పోయి ప్రజాస్వామ్య పాలన వస్తుందని చెప్పారు. దేశాన్ని ఒక మహిళ 16 ఏళ్లు పాలిస్తుందని వివరించారు. ఇందిరాగాంధీ ఆ పని చేసింది. పొట్టివాడు గట్టివాడైన వాడు రాజ్యమేలుతాడని చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి అదే కోవకు చెందుతారు. పగటి వేషగాళ్లు రాజ్యమేలుతారన్నాడు. ఎన్టీఆర్, జయలలిత వంటి వారు ఆ పని చేశారు.

అత్తలకు పీటలు కోడళ్లకు మంచాలు అన్నారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. దేశాన్ని విదేశీయులు పాలిస్తారు అన్నాడు. మన దేశాన్ని ఆంగ్లేయులు దాదాపు 200 ఏళ్లు బానిసలుగా చేసుకుని పాలించారు. కృష్ణానది బెజవాడ కనకదుర్గ ముక్కుకు తాకుతుందని చెప్పారు. అది కూడా త్వరలో జరుగుతుందేమో తెలియదు. ఇలా వీర బ్రహ్మంగారు చెప్పిన అంశాలు చూస్తుంటే మనకు మతిపోతుంది. ఆకాలంలోనే ఆయన భవిష్యత్ ను ఊహించి కాలజ్ణానం రాయడం అందరికి ఆశ్చర్యకరమే.

Also Read: Mahesh-Trivikram Movie US Rights: బ్రేకింగ్… భారీ ధరకు మహేష్-త్రివిక్రమ్ మూవీ యూఎస్ రైట్స్..!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...
Oktelugu Epaper
Exit mobile version