అభివృద్ధి పనులపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

ఈ నెల 20వ తేదీ నుంచి జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిర్ణయించారు. అందుకనుగుణంగా త్వరితగతిన ఆయా పనుల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎర్రబెల్లి ఆదివారం వరంగల్ లోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.  

Written By: Suresh, Updated On : December 6, 2020 7:03 pm
Follow us on

ఈ నెల 20వ తేదీ నుంచి జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిర్ణయించారు. అందుకనుగుణంగా త్వరితగతిన ఆయా పనుల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎర్రబెల్లి ఆదివారం వరంగల్ లోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.