Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్రేపు ఏలూరు బాధితులను పరామర్శించనున్న సీఎం జగన్

రేపు ఏలూరు బాధితులను పరామర్శించనున్న సీఎం జగన్

Jagan Sarkar launches new scheme .. Farmers happy?

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నది. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లనున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి జగన్ బయలుదేరనున్నారు. ఉదయం 10:20 గంటలకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. తర్వాత స్థానిక జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం అవుతారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version