మోహిది పట్నంలో ఎంఐఎం విజయం
జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపు సాగుతోంది. బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ అయినందున ఫలితాలు స్లోగా వెలువుడుతున్నాయి. తాజాగా మోహిదిపట్నంలో ఎంఐఎం అభ్యర్థి హుస్సేన్ సాధించారు. హుస్సేన్ గతంలో గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ గా పనిచేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆర్సిపురం, పటాన్ చెరులో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అలాగే చందానగర్, హపీజ్ పేట్, హైదర్ నగర్, కాస్రా, మీర్ పేట, హెచ్బీ కాలనీ,చర్లపల్లి, ఓల్డ్ బోయినపల్లి, బోయినపల్లి లో టీఆర్ఎస్ […]
Written By:
, Updated On : December 4, 2020 / 12:13 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపు సాగుతోంది. బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ అయినందున ఫలితాలు స్లోగా వెలువుడుతున్నాయి. తాజాగా మోహిదిపట్నంలో ఎంఐఎం అభ్యర్థి హుస్సేన్ సాధించారు. హుస్సేన్ గతంలో గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ గా పనిచేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆర్సిపురం, పటాన్ చెరులో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అలాగే చందానగర్, హపీజ్ పేట్, హైదర్ నగర్, కాస్రా, మీర్ పేట, హెచ్బీ కాలనీ,చర్లపల్లి, ఓల్డ్ బోయినపల్లి, బోయినపల్లి లో టీఆర్ఎస్ లీడ్లో ఉంది. మొత్తంగా 31 స్థానాల్లో టీఆర్ఎస్, బీజేపీ 12 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి.