సంగారెడ్డి జిల్లాలో ఇరు వర్గాల మధ్య కాల్పులు

సంగారెడ్డి జిల్లాలో ఇరువర్గాల మధ్య కాల్పలు జరిగినట్లు సమాచారం. జిల్లాలలోని జహీరాబాద్ మండలం గోవిందాపురం శివారులో ఓ వర్గానికి చెందిన మరో వర్గంపై నాలుగు రౌండ్ల కాల్పలు జరిపింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని, బుల్లెట్లను పరిశీలించారు.  భూ వివాదాల నేపథ్యంలోనే ఈ కాల్పలు జరిగినట్లు తెలుస్తోంది.

Written By: Suresh, Updated On : November 16, 2020 4:10 pm
Follow us on

సంగారెడ్డి జిల్లాలో ఇరువర్గాల మధ్య కాల్పలు జరిగినట్లు సమాచారం. జిల్లాలలోని జహీరాబాద్ మండలం గోవిందాపురం శివారులో ఓ వర్గానికి చెందిన మరో వర్గంపై నాలుగు రౌండ్ల కాల్పలు జరిపింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని, బుల్లెట్లను పరిశీలించారు.  భూ వివాదాల నేపథ్యంలోనే ఈ కాల్పలు జరిగినట్లు తెలుస్తోంది.