తెలంగాణలో కొత్తగా 857 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 857 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 857 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,51,183గా నమోదైంది. ఇక ఇప్పటివరకు 1,381కి చేరింది. ప్రస్తతం రాష్ట్రంలో 19,239 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న బాధితుల సంఖ్య 2,30,568గా ఉంది. ఇక 16,449 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.జీహెచ్ఎంసీ పరిధిలో 250 కేసులు నమోదయ్యాయి.

Written By: Suresh, Updated On : November 9, 2020 9:43 am
Follow us on


తెలంగాణలో కొత్తగా 857 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 857 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,51,183గా నమోదైంది. ఇక ఇప్పటివరకు 1,381కి చేరింది. ప్రస్తతం రాష్ట్రంలో 19,239 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న బాధితుల సంఖ్య 2,30,568గా ఉంది. ఇక 16,449 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.జీహెచ్ఎంసీ పరిధిలో 250 కేసులు నమోదయ్యాయి.