Homeక్రీడలుక్రికెట్‌IPL Mini Auction 2026: ఏ జట్లు ఎంతకు ఎవరిని కొనుగోలు చేశాయంటే..

IPL Mini Auction 2026: ఏ జట్లు ఎంతకు ఎవరిని కొనుగోలు చేశాయంటే..

IPL Mini Auction 2026: ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్ కు సంబంధించి మినీ వేలం అబుదాబి(Abu Dhabi) వేదికగా జరుగుతోంది. ఈ వేలంలో పర్స్ వేల్యూ ఎక్కువగా ఉన్న జట్లు ప్లేయర్లను కొనుగోలు చేశాయి. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం ఆస్ట్రేలియా ఆటగాడు గ్రీన్ కు 25.20 కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఇది హైయెస్ట్ అమౌంటుగా కొనసాగుతోంది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ ను రెండు కోట్లకు కొనుగోలు చేసింది. లక్నో జట్టు శ్రీలంక ఆటగాడు హసరంగను రెండు కోట్లకు కైవసం చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వెంకటేష్ అయ్యర్ ను ఏడు కోట్లకు దక్కించుకుంది. వెంకటేష్ అయ్యర్ కోసం కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీ పడ్డాయి. అతడిని కొనుగోలు చేసింది.

క్వింటన్ డికాక్ కు కోటి చెల్లించి ముంబై ఇండియన్స్ జట్టు దక్కించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బెన్ డకెట్ ను రెండు కోట్లకు సొంతం చేసుకుంది. పిన్ అలెన్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రెండు కోట్లకు దక్కించుకుంది. జాకబ్ డఫీ కి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండు కోట్లు చేసుకుంది.

మతిషా పతిరణ ను 18 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు దక్కించుకుంది. ఇతడి బేస్ ధర రెండు కోట్లు. దక్షిణాఫ్రికా ఆటగాడు నోకియాను లక్నో జట్టు రెండు కోట్లకు సొంతం చేసుకుంది.

రవి బిష్ణోయ్ ని రాజస్థాన్ రాయల్స్ రెండు కోట్లకు దక్కించుకుంది. బంగ్లాదేశ్ ఆటగాడు అఖిల్ హుస్సేన్ ను చెన్నై సూపర్ కింగ్స్ రెండు కోట్లకు కొనుగోలు చేసింది.

యంగ్ ప్లేయర్ అకీబ్ దార్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 8.4 కోట్లకు చేసింది. ఇతడి కోసం ఢిల్లీ, హైదరాబాద్ జట్లు విపరీతంగా పోటీపడ్డాయి. ప్రశాంత్ వీర్ ను చెన్నై సూపర్ కింగ్స్ 14.2 కోట్లకు దక్కించుకుంది.

అన్ని జట్లు ప్లేయర్లకు కోట్లకు కోట్లు చెల్లిస్తుంటే.. హైదరాబాద్ మాత్రం శివాంగి కుమార్ అనే ఆటగాడిని 30 లక్షలకు కొనుగోలు చేసింది.

కార్తీక్ శర్మ అనే ఆటగాడిని చెన్నై జట్టు 14.2 0 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతడి కోసం కోల్కతా, చెన్నై, హైదరాబాద్ జట్లు విపరీతంగా పోటీపడ్డాయి..

ముకుల్ చౌదరి అనే ఆటగాడిని 2.60 కోట్లకు లక్నో జట్టు కొనుగోలు చేసింది. ఇతడి కోసం ముంబై, రాజస్థాన్, లక్నో పోటీపడ్డాయి.

తేజస్వి సింగ్ అనే ఆటగాడిని మూడు కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. ఇతడి కోసం ముంబై, కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ విపరీతంగా పోటీ పడ్డాయి.

అశోక్ శర్మ అనే ఆటగాడిని 90 లక్షలకు గుజరాత్ సొంతం చేసుకుంది. ఇతడి కోసం కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ జట్లు విపరీతంగా పోటీపడ్డాయి.

కార్తీక్ త్యాగి అనే ఆటగాడిని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం 30 లక్షలకు దక్కించుకుంది.

లక్నో జట్టు నమన్ తివారి అనే ఆటగాడిని 30 లక్షలకు సొంతం చేసుకుంది. సుశాంత్ మిశ్రా అనే ఆటగాడికి రాజస్థాన్ జట్టు 90 లక్షలు వెచ్చించింది.

విగ్నేష్ అనే ఆటగాడికి 30 లక్షలు చెల్లించింది రాజస్థాన్ జట్టు…

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ప్రశాంత్ సోలంకి అనే ఆటగాడిని 30 లక్షలకు కొనుగోలు చేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
Oktelugu Epaper
Exit mobile version