న్యూ ఎడ్యూకేషన్ పాలసీలో త్రి లాంగ్వేజ్ పాలసీని అమలు చేయాలి. హిందీ రాష్ట్రాలు ఇంగ్లీష్, హిందీతోపాటు మూడో భాషను ఎంపిక చేయాలి. అలాగే తమిళనాడు వంటి వారు ఇంగ్లీష్, తమిళంతోపాటు మూడో భాషను ఎంపిక చేయాలి.
దీని మీద తమిళనాడు పార్టీలు భగ్గుమన్నాయి. ద్రవిడ పార్టీలు అన్నీ కలిపి ముప్పేట దాడి చేశాయి. 1930 నుంచే తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాలు సాగాయి. ఎన్డీఏలోని పీఎంకే పార్టీ కూడా వ్యతిరేకించింది.
కానీ నిన్న అన్నామలై ఈ వివాదంపై చేసిన వీడియో వైరల్ అయ్యింది. వీళ్లందరూ ఒక నిరక్ష రాస్యులుగా మాట్లాడుతున్నారని ఆయన చరిత్రను చెబుతూ రిలీజ్ చేసిన వీడియో సంచలనమైంది. గణాంకాలతో సహా వివరించాడు.
త్రిభాషా విధానం కోసం ఉద్యమిస్తా నన్న అన్నామలై పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.