Homeప్రత్యేకంPM Modi : మోడీ సభతో మారనున్న కాశ్మీరు రాజకీయాలు

PM Modi : మోడీ సభతో మారనున్న కాశ్మీరు రాజకీయాలు

PM Modi : ప్రధాని మోడీ 20వ తేదీ మంగళవారం జమ్మూ వెళ్లబోతున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ పర్యటన పెట్టుకున్నారు. 2022లో సాంబ జిల్లాలో పర్యటించిన తర్వాత మళ్లీ ఇదే కశ్మీర్ కు వెళ్లడం.. అధికారిక కార్యక్రమాలతోపాటు రాజకీయ కార్యక్రమాలున్నాయి.

2018లో తనే శంకుస్థాపన చేసిన సాంబ జిల్లా విజయపురలో నిర్మించిన ఏయిమ్స్ ప్రారంభోత్సవంలో మోడీ పాల్గొంటారు. జమ్మూలో ఐఐఎంకే.. చినాబ్ నది మీద బ్రిడ్జిని ప్రారంభిస్తారు. జమ్మూ , శ్రీనగర్ మధ్య డైరెక్ట్ రైలు ఆలస్యం కావడంతో పూర్తయిన మార్గాన్ని ప్రస్తుతం ప్రారంభిస్తున్నారు.

ఉత్తర భారతంలోనే నదీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ అయిన దేవీకానది ప్రాజెక్ట్ ఉద్దంపూర్ లో ప్రారంభించబోతున్నారు. శాపూర్ సాగునీటి ప్రాజెక్ట్ ను మోడీ ప్రారంభించబోతున్నారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడబోతున్నారు.

మోడీ సభతో మారనున్న కాశ్మీరు రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

మోడీ సభతో మారనున్న కాశ్మీరు రాజకీయాలు |PM Modi to open AIIMS, Chenab rail bridge in Jammu on Feb 20

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version