Homeప్రత్యేకంCovid 19: ఇంట్రెస్టింగ్.. కరోనా ఇకపై ‘కాటు’ వేయదా?

Covid 19: ఇంట్రెస్టింగ్.. కరోనా ఇకపై ‘కాటు’ వేయదా?

Covid 19: కలియుగం అంతం అవడానికి కొన్ని వేల సంవత్సరాల సమయం ఉంది. అయితే 2000, 2020, 2040, 2064 సంవత్సరాల్లో ప్రపంచ అంతం అవుతుందనే అనేక కథనాలు ప్రసారం అయ్యాయి. ఆ సమయం వచ్చే నాటికి ఇవన్నీ కూడా ఉట్టి పుకార్లుగానే నిలిచిపోయాయి. కాగా కొన్ని కొత్తకొత్త వైరస్ లు పుట్టికొచ్చి మానవళికి సవాళ్లు విసురుతుండటం మాత్రం చర్చనీయాంశంగా మారింది.

Covid 19:
Covid 19:

గత వందేళ్లలో అనేక కొత్త జబ్బులు ప్రపంచ వ్యాప్తంగా వెలుగు చూశాయి. స్వైన్ ప్లూ మహమ్మరి కొన్ని కోట్లమంది ప్రాణాలను బలిగింది. అలాగే బర్డ్ ఫ్యూ అనేది పశుపక్షాదులను కబళించి వేసింది. ఈ జబ్బులకు సైంటిస్టులు వ్యాక్సిన్లు, మందులు కనిపెట్టడంతో కాలక్రమంలో ఈ రోగాలన్నీ కూడా మానవ జీవనంలో భాగమై పోయాయి.

Also Read:  విషాదం: ప్రముఖ తెలుగు నటుడు మృతి !

2000 సంవత్సరంలో Y2K సమస్య వచ్చింది. దీనికి మేధావులు పరిష్కారం కనిపెట్టడంతో పెనుముప్పు తప్పింది. ఇక 2020లో వెలుగుచూసిన కరోనా మహమ్మరి ప్రపంచానికి కొత్త సవాలుగా మారింది. చైనాలోని వ్యూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ ప్రకృతి సిద్ధంగా పుట్టిందా? లేదంటే కృత్రిమంగా తయారు చేశారా? అన్నది పక్కన పెడితే ఈ వైరస్ మాత్రం మానవళికి డేంజర్ సిగ్నల్స్ ను పంపించింది.

సంఘ జీవిగా బతుకుతున్న మనిషిని కరోనా మహమ్మరి ఒంటిరిని చేసి పడేసింది. ఒక మనిషి తోటి మనిషి చూస్తేనే భయపడే రోజులను కరోనా మహమ్మరి కళ్లారా చూపించింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖానికి మాస్కులు, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ వంటివి గత రెండేళ్లలో కామన్ అయిపోయాయి. విందు, వినోదాలు, సభలు, సమావేశాలు అన్ని బంద్ అయ్యి మనుషులు కూడా ఆన్ లైన్ బొమ్మల్లా మారిపోవాల్సి పరిస్థితులు దాపురించాయి.

మరోవైపు కరోనాతో అగ్రరాజ్యాలు కుదేలుకాగా మధ్య, పేద దేశాలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సైంటిస్టుల కృషి ఫలితంగా కరోనాకు వ్యాక్సిన్, మందులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. అయితే కరోనా మహ్మమరి కొత్త కొత్త వేరింయట్ల రూపంలో మనుషులపై దాడి చేస్తుండటం ఆందోళనలను రేపుతోంది.

కోవిడ్ 19తోపాటు డెల్టా, ఒమ్రికాన్ వేరియెంట్లు ప్రస్తుతం మానవళిని భయపెడుతున్నాయి. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల ప్రజల్లో రోగనిరోధక శక్తి బాగా పెరిగిపోయింది. దీంతో ఈ వేరింయట్ల బారిన ప్రజలు పడినప్పటికీ త్వరగా రికవరీ అవుతున్నారు. ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. క్రమంగా కరోనా మహమ్మరి తన ప్రభావాన్ని కోల్పోతుండటం కూాడా మనవాళికి కలిసి రానుంది.

ఈక్రమంలోనే ఏడాది చివరి నాటికి కరోనా మహమ్మరి సాధారణ జబ్బుల లిస్టులో చేరుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ప్రజలు కరోనా కాటుకు గురైన పెద్దగా ప్రమాదమేమీ ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ సమయం వరకు ప్రజలంతా కరోనా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేస్తోంది. దీంతో కరోనాతో మనిషి సహజీవనం తప్పనిసరి కానుంది.

Also Read:  ఏపీలో పీఆర్సీ వివాదం మళ్లీ రాజుకుందెందుకు..? సమస్య ఎక్కడ వచ్చింది..?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version