DK Suresh : దేశం నుంచి విడిపోతామని బెదిరించిన ఎంపీ పై చర్య తీసుకోని కాంగ్రెస్

దేశం నుంచి విడిపోతామని బెదిరించిన ఎంపీ పై చర్య తీసుకోని కాంగ్రెస్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : February 3, 2024 6:04 pm

DK Suresh : కాంగ్రెస్ పార్టీ అసలు ఎందుకు ఇలా తయారైందో అర్థం కావడం లేదు. నిన్న డీకే సురేష్ అనే కర్ణాటక ఎంపీ మాకు ‘దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది.. ఇలాగైతే మేం దేశం నుంచి విడిపోతాం అని’ మాట్లాడాడు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయానా సోదరుడు.. ఈ ప్రకటన చేసిన తర్వాత రాజ్యసభలో గొడవైంది. ఈ చర్చ వచ్చినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెనకేసుకురావడం దుమారం రేపింది.

నాడు సనాతన ధర్మంపై డీఎంకే మాట్లాడినప్పుడు కాంగ్రెస్ తీరు వివాదాస్పదమైంది. దీన్ని ఖండించకుండా డీఎంకేకు మద్దతుగా కాంగ్రెస్ నిలవడం దుమారం రేపింది. కాంగ్రెస్ ఎంపీ తీరును కనీసం కాంగ్రెస్ సీరియస్ గా స్పందించడం లేదు. సీరియస్ గా చర్యలు చేపట్టలేదు. దీన్ని సమర్థించుకుంటూ వాదనలు చేయడం ఏంటో కాంగ్రెస్ తీరు అర్థం కావడం లేదు.

దేశం నుంచి విడిపోతామని బెదిరించిన ఎంపీ పై చర్య తీసుకోని కాంగ్రెస్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.