Annamalai : సేలం జిల్లాలో అన్నామలైకి నీరాజనాలు

సేలం జిల్లాలో అన్నామలైకి నీరాజనాలు పలుకుతున్న వైనంపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడాలి.

Written By: NARESH, Updated On : January 6, 2024 2:04 pm

Annamalai : అన్నామలై ప్రస్తుతం సేలం జిల్లా పాదయాత్రలో ఉన్నారు. ఆయన పాదయాత్ర ఎప్పుడూ ఆటంకాలు.. కొన్ని స్వయంగా.. కొన్ని ప్రకృతి విపత్తుల వల్ల.. చెన్నై వరదలు, సౌత్ తమిళనాడు వరదల వల్ల ఆగిపోయాయి.

మోడీ రాక వల్ల, ఢిల్లీ పర్యటన వల్ల పాదయాత్ర కంటిన్యూస్ గా జరగడం లేదు. ఎన్నో బ్రేకులతో సాగుతున్న ఈ పాదయాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు.

సేలం జిల్లా ఫళని స్వామికి స్ట్రాంగ్ జోన్. అన్నాడీఎంకేకు కంచుకోట.. ఎడపడి నియోజకవర్గం ఫళనిస్వామి ఎమ్మెల్యేగా గెలిచిన సొంత ఊరు. ఇక్కడ ఎప్పుడూ రానంత జనం వచ్చి అన్నామలై పాదయాత్రను విజయవంతం చేశారు.నిన్న సేలంలో భారత్ రిటైర్డ్ పోలీస్ అసోసియేషన్ 1000 మంది సభ్యులు అన్నామలై పాదయాత్రలో పాల్గొని బీజేపీలో చేరారు.

సేలం జిల్లాలో అన్నామలైకి నీరాజనాలు పలుకుతున్న వైనంపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడాలి.