spot_img
Homeవింతలు-విశేషాలుDonations: 2025 భారత్ లో అత్యధికంగా విరాళాలను ప్రకటించింది వీరే..

Donations: 2025 భారత్ లో అత్యధికంగా విరాళాలను ప్రకటించింది వీరే..

Donations: మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దానం ఇవ్వాలి.. లేకుంటే లావైపోతారు.. అన్న ఈ సినిమా డైలాగ్ అందరినీ ఆకర్షించినా.. రియల్ జీవితంలో చాలామంది ఇతరులకు సహాయపడుతూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కొంతమంది తమకు వచ్చిన సంపాదనతో మరింతగా అభివృద్ధి చేయాలని అనుకుంటారు. మరికొంతమంది మాత్రం తమకు వచ్చిన దాంట్లో ఇతరులకు దానం ఎక్కువగా చేయాలని చూస్తారు. అయితే ఈ ఏడాదిలో ఒకరి కంటే ఒకరు పోటీపడి దానధర్మాలు చేశారు. అలా అత్యధికంగా శివ్ నాడార్ కంపెనీ రూ.2,708 కోట్లను దానం చేసింది. ఈ కంపెనీ తో పాటు మిగతా కంపెనీలు కూడా తమ విరాళాన్ని ప్రకటించాయి. అయితే టాప్ టెన్ విరాళాల్లో ఏ కంపెనీలు ఉన్నాయో చూద్దాం..

ఎడెల్ గివ్ హురున్ ఇండియా తాజాగా అత్యధికంగా దానం చేసిన పదిమంది జాబితాను ప్రకటించింది. వీరిలో శివ్ నాడార్ తో పాటు అతని కుటుంబం కలిసి మొత్తం రూ.2,708 కోట్లను దానం చేసింది. విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి వీటిని ఉపయోగించారు. గత ఐదేళ్లుగా దానం చేయడంలో మీరు నెంబర్ వన్ స్థానంలో ఉంటున్నారు. సగటున వేరు రోజుకు రూ. 7.4 కోట్ల దానం చేస్తున్నారు.

2025 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా రూ. 626 కోట్లను విరాళంగా ఇచ్చారు. క్రీడలు, కలలు వంటి వివిధ రంగాల వారికి ప్రోత్సాహాన్ని అందిస్తూ వీరు దానం చేశారు. మారుమూల ప్రాంతాల నుంచి పెద్దపెద్ద నగరాల వరకు దాదాపు 8.7 కోట్ల మందికి సేవ చేశారు.

దానం చేసిన వారి లో బజాజ్ గ్రూప్ ట్రస్ట్ మూడో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ మొత్తంగా రూ. 446 కోట్ల విరాళాన్ని అందించింది. ఇది గత సంవత్సరం కంటే 33 శాతం ఎక్కువ. సామాజిక అంశాలను అర్థం చేసుకొని వారికి సరైన విధంగా విరాళాన్ని ప్రకటిస్తూ ఉంటారు.

ఆదిత్య బిర్లా ఫౌండేషన్ అధినేత కుమార్ మంగళం బిర్లా తో పాటు అతని ఫ్యామిలీ కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 440 కోట్ల విరాళాన్ని అందించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ ఫౌండేషన్ రూ. 500 కోట్ల విరాళాన్ని అందించింది. ఇప్పుడు రూ. 440 కోట్ల విరాళంతో నాలుగో స్థానంలో నిలిచింది. సామాజిక కార్యక్రమాల కోసం ఈ ఫౌండేషన్ ఎక్కువగా విరాళాలు ఇస్తూ ఉంటుంది.

అదా నీ ఫౌండేషన్ ఈ ఏడాదిలో రూ.376 కోట్లను విరాళంగా ఇచ్చి ఐదు స్థానంలో నిలిచింది. సామాజిక పరిస్థితులను అర్థం చేసుకొని మీరు విరాళం ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత నీలేకని పిలాంతర పీస్ సంస్థ రూ. 304 కోట్ల విరాళాన్ని అందించింది. హిందూజా ఫౌండేషన్ రూ. 298 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. రోహిణి నిలేఖని పిలాంతరపీస్ రూ. 204 కోట్లు, యూ ఎన్ em అధినేత రూ.189 కోట్ల విరాళాన్ని అందించారు. విల్లు పూనావాలా ఫౌండేషన్ ద్వారా రూ.173 కోట్ల విరాళం అందించారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper