ర్యాలీలు, బాణసంచా నిషేధం: సీపీ సజ్జనార్

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా 48 గంటల పాటు ర్యాలీలపై నిషేధం ప్రకటిస్తున్నట్ల సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ కమిషనర్ పరిధిలో 7వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మూడంచెల భద్రత లో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారన్నారు. గెలుపొందిన పార్టీలు, అభ్యర్థులు 48 గంటల తరువాతే ర్యాలీు నిర్వహించుకోవాలన్నారు. అలాగే కౌంటింగ్ జరుగుతున్న ప్రతీ కేంద్రం వద్ద ఓ సీనియర్ […]

Written By: Suresh, Updated On : December 4, 2020 12:08 pm
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా 48 గంటల పాటు ర్యాలీలపై నిషేధం ప్రకటిస్తున్నట్ల సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ కమిషనర్ పరిధిలో 7వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మూడంచెల భద్రత లో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారన్నారు. గెలుపొందిన పార్టీలు, అభ్యర్థులు 48 గంటల తరువాతే ర్యాలీు నిర్వహించుకోవాలన్నారు. అలాగే కౌంటింగ్ జరుగుతున్న ప్రతీ కేంద్రం వద్ద ఓ సీనియర్ అధికారి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.