జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్ లో కాల్పుల మోత కొనసాగుతూనే ఉంది. తాజాగా భారత్ భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కొనసాగిన కాల్పులతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు జవాన్లకు గాయాలయ్యాయి. జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ జిల్లా కనిగామ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. దీంతో ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా మోహరించి తనిఖీలు చేపడుతున్నారు. కాగా ఉగ్రవాదులను మట్టుబెట్టడమే లక్ష్యంగా భారత్ భద్రతా బలగాలు తనిఖీలు చేపడుతున్నారు.

Written By: Suresh, Updated On : December 26, 2020 3:18 pm
Follow us on

జమ్మూకాశ్మీర్ లో కాల్పుల మోత కొనసాగుతూనే ఉంది. తాజాగా భారత్ భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కొనసాగిన కాల్పులతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు జవాన్లకు గాయాలయ్యాయి. జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ జిల్లా కనిగామ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. దీంతో ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా మోహరించి తనిఖీలు చేపడుతున్నారు. కాగా ఉగ్రవాదులను మట్టుబెట్టడమే లక్ష్యంగా భారత్ భద్రతా బలగాలు తనిఖీలు చేపడుతున్నారు.