https://oktelugu.com/

మూడో రోజు టెస్ట్: ఉమేశ్ యాదవ్ కు గాయం

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్లో సాగుతున్న టెస్టులో భాగంగా మూడోరోజు భారత భౌలర్ ఉమేశ్ యాదవ్ కు గాయమైంది. ఫాస్ట్ భౌలర్ ఉమేశ్ యాదవ్ సోమవారం బౌలింగ్ చేస్తున్నప్పుడు తనకు గాయమైంది. దీంతో రెండో ఇన్నింగ్స్ లోని ఎనిమిదో ఓవర్లో తనకు గాయమవడంతో మైదానం నుంచి వెళ్లిపోయాడు. ఇక భోజన విరామం తరువాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. 131 పరుగుల భారీ లోటుతో బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలోనే షాక్ తగిలింది. పేసర్ ఉమేశ్ యాదవ్ వేసి […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 28, 2020 / 09:24 AM IST
    Follow us on

    ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్లో సాగుతున్న టెస్టులో భాగంగా మూడోరోజు భారత భౌలర్ ఉమేశ్ యాదవ్ కు గాయమైంది. ఫాస్ట్ భౌలర్ ఉమేశ్ యాదవ్ సోమవారం బౌలింగ్ చేస్తున్నప్పుడు తనకు గాయమైంది. దీంతో రెండో ఇన్నింగ్స్ లోని ఎనిమిదో ఓవర్లో తనకు గాయమవడంతో మైదానం నుంచి వెళ్లిపోయాడు. ఇక భోజన విరామం తరువాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. 131 పరుగుల భారీ లోటుతో బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలోనే షాక్ తగిలింది. పేసర్ ఉమేశ్ యాదవ్ వేసి 3.1 ఓవర్కు జో బర్న్స్ 4 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో ఆసీస్ 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.ప్రస్తుతం మాథ్యూ హెడెన్, మార్నస్ లబుషేన్ క్రీజులో ఉన్నారు.