భారత బౌలర్ల ప్రతిభ.. 5 వికెట్లు కోల్పోయిన ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న డైఅండ్ నైట్ టెస్ట్ లో భాగంగా భారత బౌలర్లు విజృంభించారు. ఆప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మాయాజాలంతో కీలక 3 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా రెండు వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ ఫైన్, లబుషేన్ గ్రీస్ లో ఉన్నారు. 45 ఓవర్ల ముగిసే సరికి ఆస్ట్రేలియా 84 స్కోరు చేసింది. కెప్టెన్ కోహ్లి బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోనూ ఇరగదీస్తున్నాడు.కాగా భారత్ […]

Written By: Suresh, Updated On : December 18, 2020 3:08 pm
Follow us on

ఆస్ట్రేలియాలో జరుగుతున్న డైఅండ్ నైట్ టెస్ట్ లో భాగంగా భారత బౌలర్లు విజృంభించారు. ఆప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మాయాజాలంతో కీలక 3 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా రెండు వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ ఫైన్, లబుషేన్ గ్రీస్ లో ఉన్నారు. 45 ఓవర్ల ముగిసే సరికి ఆస్ట్రేలియా 84 స్కోరు చేసింది. కెప్టెన్ కోహ్లి బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోనూ ఇరగదీస్తున్నాడు.కాగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 244 పరుగులు చేసి ఆల్ ఔట్ అయిన సంగతి తెలిసిందే.