కర్టాటక మాజీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై దుమారం

కర్ణాటక బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యాలు దుమారం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తాము ముస్లింలకు టికెట్లు ఇవ్వమని, హిందువులకే టికెట్లు ఇస్తామని సంచలన ప్రకటన చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటోంది. కానీ వారికి టికెట్లు ఇవ్వడం లేదు. దీంతో మీమే మేము కూడా ముస్లింలకు టికెట్లు ఇవ్వమని చెప్పారు. ఎందుకంటే మీరు ఎలాగూ మమ్మల్ని నమ్మరు’అని బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కాగా ఈశ్వరప్ప […]

Written By: Suresh, Updated On : November 30, 2020 2:54 pm
Follow us on

కర్ణాటక బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యాలు దుమారం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తాము ముస్లింలకు టికెట్లు ఇవ్వమని, హిందువులకే టికెట్లు ఇస్తామని సంచలన ప్రకటన చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటోంది. కానీ వారికి టికెట్లు ఇవ్వడం లేదు. దీంతో మీమే మేము కూడా ముస్లింలకు టికెట్లు ఇవ్వమని చెప్పారు. ఎందుకంటే మీరు ఎలాగూ మమ్మల్ని నమ్మరు’అని బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కాగా ఈశ్వరప్ప గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు.