ఢిల్లీని వీడండి: సోనియాకు వైద్యుల సూచన

దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ప్రమాదకరంగా తయారైంది. మరో వైపు కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతంలోకి వెళ్లాలని సోనియాకు వైద్యులు సూచించారు. ఎప్పటి నుంచో ఛాతి చొప్పితో బాధపడుతున్న ఆమెకు ప్రస్తుత వాతావరణం మరిత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు. దీంతో సోనియా గోవా లేదా చెన్నైకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా శీతాకాలం, వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీలో గాలి తీవ్రత తగ్గింది. […]

Written By: Suresh, Updated On : November 20, 2020 12:27 pm
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ప్రమాదకరంగా తయారైంది. మరో వైపు కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతంలోకి వెళ్లాలని సోనియాకు వైద్యులు సూచించారు. ఎప్పటి నుంచో ఛాతి చొప్పితో బాధపడుతున్న ఆమెకు ప్రస్తుత వాతావరణం మరిత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు. దీంతో సోనియా గోవా లేదా చెన్నైకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా శీతాకాలం, వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీలో గాలి తీవ్రత తగ్గింది. దీంతో చాలా మందికి శ్వాస ఇబ్బందులు రావడంతో ఆసుపత్రులకు వెళ్తున్నారు. మరోవైపు కరోనా కేసులు పెరుగుతండడంతో మార్కెట్లు మూసివేయడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి కేజ్రీవాస్ కేంద్రప్రభుత్వాన్ని అనుమతి కోరిన విషయం తెలిసిందే.