టీ-20లో చోటు దక్కలేదని మాజీ క్రికెటర్ ఆత్మహత్య

బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ మహమ్మద్ సోజిబ్ ఆత్మహత్య చేసుకున్నాడు. టీ-20 టీంలో తనకు చోటు దక్కలేదనే నిరాశతో తన ఇంట్లో  ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తల్లిదండ్రులు తెలిపారు. మహమ్మద్ సోజిబ్ మృతిని దుర్గాపూర్ పోలీస్ స్టేషన్ అధికారి హస్మోత్ అలీ ధ్రువీకరించారు. 2018 అండర్ -19 వరల్డ్ కప్ లో స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న సోజిబ్ టీ-20లో తనకు కచ్చితంగా అవకాశం ఉంటుందని తన స్నేహితులకు చెప్పేవాడట. అయితే తాను అనుకున్న కోరిక నేరవేరకపోవడంతో […]

Written By: Velishala Suresh, Updated On : November 16, 2020 3:35 pm
Follow us on

బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ మహమ్మద్ సోజిబ్ ఆత్మహత్య చేసుకున్నాడు. టీ-20 టీంలో తనకు చోటు దక్కలేదనే నిరాశతో తన ఇంట్లో  ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తల్లిదండ్రులు తెలిపారు. మహమ్మద్ సోజిబ్ మృతిని దుర్గాపూర్ పోలీస్ స్టేషన్ అధికారి హస్మోత్ అలీ ధ్రువీకరించారు. 2018 అండర్ -19 వరల్డ్ కప్ లో స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న సోజిబ్ టీ-20లో తనకు కచ్చితంగా అవకాశం ఉంటుందని తన స్నేహితులకు చెప్పేవాడట. అయితే తాను అనుకున్న కోరిక నేరవేరకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలుపుతున్నారు.