ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌: మావోయిస్టు మృతి

మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. చింతల్నార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని డ్యూల్డ్‌, మిన్పా గ్రామాల మధ్య ఎస్టీఎఫ్‌, డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా దళాలు సంయుక్తగా కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు, భద్రతా దళగాల మద్య జరిగిన కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతదేహం లభ్యమైనట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ పి. సుందర్‌రాజ్‌ తెలిపారు.

Written By: Suresh, Updated On : October 29, 2020 4:57 pm

mao

Follow us on

మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. చింతల్నార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని డ్యూల్డ్‌, మిన్పా గ్రామాల మధ్య ఎస్టీఎఫ్‌, డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా దళాలు సంయుక్తగా కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు, భద్రతా దళగాల మద్య జరిగిన కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతదేహం లభ్యమైనట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ పి. సుందర్‌రాజ్‌ తెలిపారు.