భారత్ లో కొత్తగా 30,006 కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా 40 వేల లోపు కేసులు నమోదవుతూ వస్తున్నాయి. దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 30,006 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 442 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,26,775గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,42,628కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,00,000 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 93,24,328గా […]

Written By: Suresh, Updated On : December 12, 2020 10:39 am
Follow us on

భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా 40 వేల లోపు కేసులు నమోదవుతూ వస్తున్నాయి. దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 30,006 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 442 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,26,775గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,42,628కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,00,000 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 93,24,328గా ఉంది. ఇక ఢిల్లీలో అత్యధికంగా 2,385 కేసులు నమోదయ్యాయి.