భారత్ లో కొత్తగా 23,067 కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు ఇప్పటికే కోటి మార్కును దాటేశాయి. రోజువారీ కేసుల్లోనూ కరోనా కేసులు నిలకడగా ఉన్నాయి. దేశంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 23,067 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 336మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,46,845గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,47,092కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,81,919యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 97,17,843గా ఉంది. ఇక […]

Written By: Velishala Suresh, Updated On : December 25, 2020 10:59 am
Follow us on

భారత్ లో కరోనా కేసులు ఇప్పటికే కోటి మార్కును దాటేశాయి. రోజువారీ కేసుల్లోనూ కరోనా కేసులు నిలకడగా ఉన్నాయి. దేశంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 23,067 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 336మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,46,845గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,47,092కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,81,919యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 97,17,843గా ఉంది. ఇక ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం 24 గంటల్లో 9,97,396 పరీక్షలు నిర్వహించారు.